• ఏక బిగిన విపక్ష కూటమి, జగన్ ప్రసంగాలు
• ప్రజలను ఆకర్షించేలా ఇరు పార్టీల మేనిఫేస్టోలు
• ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్
• ఏపీలో ముగిసిన ఎన్నికల ప్రచారం
ఏపీలో ఉత్కంఠ ఘటనల నడుమ ఎన్నికల పోరు జరుగుతోంది.పోలింగ్ కు కౌంట్ డౌన్ పూర్తయ్యింది. టిడిపి అధినేత చంద్రబాబు, సీఎం జగన్ కీలక నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ...పోలింగ్ ముందు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లారు.
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేసే లా ఉంటే జగన్ వ్యూహాల పై ప్రత్యర్థి పార్టీలు జాగ్రత్త లు తీసుకుంటూ వ్యూహాలు పన్నుతునే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈనెల 13న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దాదారు రెండు నెలల పాటు హోరాహోరిగా సాగిన ప్రచారం 60 రోజుల అనంతరం పోలింగ్కు 48 గంటల ముగిసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 16న విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారులు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. అప్పటి నుంచి ఏప్రిల్ 25 నుంచి నామినేషన్లు, 26న స్క్రూట్నీ, 29 వరకు 29 విత్ డ్రా కార్యక్రమం జరిగింది. దాదాపు 14 రోజుల పాటు జరిగిన ప్రచారంలో అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీతో, కూటమిగా ఏర్పడ్డ బీజేపీ, జనసేన, మరో వైపు కాంగ్రెస్ విస్తౄఎతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది.
Esta historia es de la edición May 12, 2024 de Suryaa.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 12, 2024 de Suryaa.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
న్యూయార్క్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు..
• న్యూయార్క్ చేరుకున్న కోచ్ ద్రవిడ్, రోహిత్ శర్మ పంత్, దూబే
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
• మద్యం కుంభకోణం వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టులో విచారణ • ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరుకు పిటిషన్ల దాఖలు
గౌతం గంభీర్కు ముద్దు పెట్టిన షారుఖ్
2024 ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ ను చిత్తుగా ఓడించిన కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మూడోసారి టైటిల్ గెలిచింది.
కావ్య మారన్ కన్నీళ్లు చూసి బిగ్ బీ ఆవేదన!
ఐపీఎల్ ఫైనల్స్ లో ఎస్ఆర్హెచ్ ఓటమి అభిమానులను నిరాశకు గురిచేసింది.
గ్రౌండ్మెన్లు, క్యూరేటర్లకు బీసీసీఐ బంపరాఫర్!
ఐపీఎల్ 2024కు ఆతిథ్యమిచ్చిన 10 మైదానాల్లోని గ్రౌండ్మెన్లు, క్యూరేటర్లకు బీసీసీఐ తలో రూ.25 లక్షల నజరానా ప్రకటించింది.
కేరళకు తెలంగాణ సీఎం
• కోజికోడ్లో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనున్న రేవంత్ • అక్కడి నుంచే నేరుగా ఢిల్లీకి పయనం • రాష్ట్రావతరణ వేడుకలకు సోనియాను ఆహ్వానించనున్న సీఎం రేవంత్ రెడ్డి
మోడీ బస బిల్లులు మేమే చెల్లిస్తాం
కర్ణాటక ప్రభుత్వం ప్రకటన మైసూరులో ఓ హోటల్ బిల్లు చెల్లించకపోవడంపై చర్చ
సిఎం జగన్ పై రాయి దాడి కేసు
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీశ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
విపక్ష నేతలు, మీడియా యజమానుల ఫోన్లను కూడా వదల్లే
ఏపీ సీఎస్ జవహర్ బదిలీ?
• ప్రతిపక్షాల నుంచి లెక్కలేనన్ని ఫిర్యాదులు • ప్రభుత్వ అసైన్డ్ భూములు కొనుగోలుపై ఆరోపణలు