• పలు బిల్లులను నిలుపుదల చేయడంపై విజయన్ సర్కార్ అభ్యంతరం
• కేంద్ర - రాష్ట్ర సంబంధాలతో ముడి పడక పోయినా రాజ్యాంగ విరుద్ధ చర్యలు
కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారంటూ పినరయి విజయన్ సర్కార్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ క్రమంలో గవర్నర్ అరిఫ్ మహ్మద్ధాన్, రాష్ట్రపతి ముర్ముపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా తమ వద్ద పెట్టుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అందులో ప్రస్తావించారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధ చర్యగా ప్రకటించాలని అందులో కోరింది.
Esta historia es de la edición March 25, 2024 de Suryaa.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 25, 2024 de Suryaa.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
స్కాలర్షిప్లతో యుఎస్ఏలో బిటెక్
గత సంవత్సరం అంటే, 2023లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో భారతదేశం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.
బాబుకు ఓటు వేస్తే పథకాలు గోవిందా
• పేద కుటుంబాల భవిష్యత్తును మార్చే ఎన్నికలివి • పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరు సిద్ధమా ?
మోడీజీ.. మౌనమెందుకు?
• భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు • కర్ణాటక ప్రచారంలో ప్రియాంక గాంధీ
కేజ్రివాల్ అరెస్ట్ ఆప్ ప్రభుత్వం స్తంభించింది
• ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి 24 గంటలపాటు అందుబాటులో ఉండాలని వ్యాఖ్య
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం కీలక ఆదేశాలు
• ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
వ్యక్తుల ప్రయోజనాల కోసం మా దగ్గరకి వస్తారా?
సందేశ్ ఖాలీ కేసులో దీదీ ప్రభుత్వానికి సుప్రీం మందలింపు
వైసిపి నాయకులకు తెలిసింది రౌడీయిజమే
• అహర్నిశలు కష్టపడి మంగళగిరి రూపురేఖలు మారుస్తా
జగన్ కుట్రలో కళంకిత అధికారులూ భాగస్వామ్యం
• ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసే సిబ్బంది ఉన్నా ఎందుకివ్వడం లేదు?
పెన్షన్ పంపిణీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర్మార్గం
ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసే అవకాశమున్నా పెన్షన్ దారులను ఇబ్బందులు పెట్టాలనే దురుద్దేశంతోనే బ్యాంకుల్లో పెన్షన్ ను జమ వేస్తామనడం దుర్మార్గమని, జగన్ రెడ్డికి రాజకీయ లబ్ది చేకూరేందుకే సీఎస్ జవహార్ రెడ్డి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు.
పశ్చిమలో అపూర్వ ఆదరణ
• బిజెపి అభ్యర్థి సుజనా ముమ్మర ప్రచారం • మీ సేవకుడిగా అవకాశం కల్పించండి అన్ని వర్గాల సమస్యలు పరిష్కరిస్తా • ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ