అమరావతి ఆంధ్రనాడు, జనవరి 11 'జగనన్న తోడు' ద్వారా చిరు వ్యాపారులకు ప్రభుత్వం అండగా నిలుస్తూ మానవత్వానికి మరో పేరుగా నిలిచిందని సీఎం జగన్ పేర్కొన్నారు.ఈ పథకం దేశానికే దిక్సూచిలా నిలిచిందన్నారు. దేశం మొత్తం మీద 'పీఎం స్వనిధి' ద్వారా ఏడు శాతం వడ్డీకి రూ.10,220 కోట్ల రుణాలు ఇవ్వగా ఏపీలో జగనన్న తోడు కింద 16.73 లక్షల మంది చిరువ్యాపారులకు వడ్డీ లేకుండా రూ.3,373 కోట్లు రుణాలు అందజేశామన్నారు.
Esta historia es de la edición Jan 12, 2024 de Andhranadu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Jan 12, 2024 de Andhranadu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
కుప్పంలో పండుగ వాతావరణం
రాష్ట్రంలో ఏర్పడిన నూతన తెలుగుదేశం ప్రభుత్వం బుధవారం ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రజలు పండుగ వాతావరణంలో తిలకించేలా అధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు.
యాదమరి ఇంద్రవరదుడి బ్రహ్మోత్సవాల్లో వైభవోపేతంగా గరుడసేవ
- ఆకాశంలో చక్కర్లుకొట్టిన గరుత్మంతుడు - పరవశించిన భక్తజనం యాదమరి
దారులన్నీ విజయవాడ వైపే
పల్లెలు పట్టణాలు ఉంచి దారులన్నీ విజయవాడ వైపే చూపుతున్నాయి వాహనాలన్నీ వాహనాలన్నీ ప్రమాణ స్వీకారానికి బయలుదేరాయి.
విద్యుత్తు కాంతులతో తిరుపతి జిల్లా కలెక్టరేట్
విద్యుత్తు కాంతులతో తిరుపతి జిల్లా కలెక్టరేట్
నిబంధనలు మేరకే అన్ని రకాల రుణాల మంజూరు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నిబంధన మేరకు అన్ని రకాల రుణాలను మంజూరు చేస్తామని సత్యవేడు స్టేట్ బ్యాంకు నూతన మేనేజర్ హరీష్ కుమార్ చెప్పారు.
మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని స్థానిక మునిసిపల్ సమావేశ మందిరంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం నేటి కార్యక్రమాన్ని అధికారికంగా చేపడుతున్నట్లు మంగళవారం మున్సిపల్ కమిషనర్ రమణా రెడ్డి ప్రకటించారు.
ఏపీలో కౌంటింగ్కు సర్వం సిద్ధం
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు.
వైసిపి అల్లర్లు చేస్తే చూస్తూ ఊరుకోం
కౌంటింగ్ రోజు వైసిపి నేతల అల్లర్లు గోడవలు ఆరాచకాలు సృష్టించేందుకు కుట్రకు తెర తీశారు.
నేడు కౌంటింగ్కు అన్నీ ఏర్పాట్లు పూర్తి
సార్వత్రిక ఎన్నికలు 2024 లో భాగంగా నేడు (జూన్ 04) న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు
ఐదేళ్ల కష్టానికి ‘నేడే ఫలితం'
* కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలి * అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి *ఏజెంట్లతో టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు