శ్రీ మద్ భాగవత ప్రవచనానికి విశేష స్పందన
డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి
తిరుమల: టీటీడీ చేపట్టిన పారాయణ యజ్ఞంలో భాగంగా జూల్కె 3వ తేదీన తిరుమల నాదనీరాజన వేదికపై శ్రీ వ్యాస మహర్షి విరచిత శ్రీమద్ భాగవతం ప్రవచన కార్యక్రమం ప్రారంభమైందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. రోజు సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ చేస్తున్న ఈ ప్రవచనానికి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. భక్తులతోను, అనంతరం మీడియాతో ఈవో మాట్లాడారు.
శ్రీవారి ఆణివార ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు అనగా జూల్కై 17న ఆణివార ఆస్థానం నిర్వహిస్తాం. అణివార అనగా ఆణి మాసం చివరిరోజు అని అర్థం.సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్య కాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. వ పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. ఈరోజున ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు పుష్పపల్లకీపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.
కాషన్ డిపాజిట్ రీఫండ్
Esta historia es de la edición August 2023 de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 2023 de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
భారతరత్న ప్రదానం
భారతరత్న అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి.. ఎవరెవరు అందుకున్నారంటే?
మీ హద్దుల్లో మీరుంటే మంచిది.. దాన్నే నిజం అనుకుంటే ఎలా? రాశిఖన్నా
సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆమె నటించిన 'యోధ' చిత్రం ఇటీవలే విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. 'తెరపై కనిపించేవన్నీ నిజాలు కావు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అమలు చేసే 9 గ్యారంటీలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటోంది. అధికార పార్టీ వర్సెస్ రెండు కూటముల మధ్య పోటీ నెలకొంటోంది.
66 తెలుగు వారి విశిష్ట పండుగ “ ఉగాది '
ప్రతి ఏటా చైత్ర మాసం శుక్ల పక్షంలో పాడ్యమి తిథి నుంచి ఉగాది పండుగ వేళ తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
న్యాయశాస్త్ర అధ్యయనం.. సామాజిక బాధ్యత కావాలి
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డా . జస్టిస్ డి. వై.చంద్ర చూడ్
పదేళ్లలోనే “ఆప్”నకు జాతీయ పార్టీ హోదా..!
జాతీయ పార్టీలు 6.. పదేళ్లలోనే కేజీ \"ఆప్”నకు హెూదా మద్యం విధానం కేసులో కేజ్రివాల్ అరెస్టయిన నేపథ్యంలో ఆప్ జాతీయ పార్టీ అనే అంశం ప్రత్యేకంగా నిలుస్తోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ అరెస్ట్... జైలు నుంచే పాలన...!
ఇక కేజ్రివాల్ ని రెండు గంటల పాటు ఆయన నివాసంలోనే విచారణ జరిపిన అనం తరం అరెస్ట్ చేసినట్లుగా అధికారులు ప్రకటిం చారు.
సార్వత్రిక సమరంలో తొలిసారి ఓటు వేసే యువతే కీలకం
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 దాకా ఏడు విడతల్లో జరగనున్న పోలింగ్లో పాల్గొనే 'తొలిసారి ఓటు వేసే ఓటర్లు' కీలకం కానున్నారు
ప్రజలపై రాజకీయ నేతల మేనిఫెస్టో మాయాజాలం.?!
మ్యానిఫెస్టో మీద రాజకీయ పార్టీలు ఎక్కువగా ఫోకన్ పెడుతూ ఉంటాయి.మ్యానిఫెస్టో అంటే సింపుల్ గా చెప్పుకోవాలీ అంటే హామీలను గుమ్మరించడం.
వరుస వరాలు ..ఓట్ల కోసమేనా?
కేంద్రంలో మూడోసారీ అధికారం తమదేనని, 400 సీట్లు సాధిస్తామని ప్రధాని నరేం ద్ర మోడీ గత కొంత కాలంగా ఎంతో ధీమాగా చెప్తున్నారు.