ప్రపంచంలో సుందరమైన పర్వత శ్రేణిగానే కాక ఎత్తయిన పర్వత శిఖరాలలో ద్విగుణీకృత అందాలు విరజిమ్ముతూ భాసిల్లుతున్నాయి. ఆసియాలోని హిమాలయ పర్వతాలు.ఇ కారాకోరం, హిందూకుష్, తోబా కాకర్, చిన్న పర్వత శ్రేణులైన పామిర్ కోట్ వరకు వ్యాపించి ఉన్నాయి.ఉపఖండాన్ని టిబెట్ పీఠభూమిని వేరు చేస్తున్నాయి. మన దేశంలో ముత్యాల హారంలా అర్ధ చంద్రాకారంలో శ్వేత వర్ణంతో 2,400 కి.మీ. పొడవు, 400 కి.మీ. వెడల్పుతో హిమాలయాలు వ్యాపించి మెరిసిపోతూ కనిపిస్తాయి. హిమాలయ పర్వత పంక్తులు ప్రపంచంలోనే ఎత్తయినవి. వీటిలో ఎవరెస్టు పర్వతం, కాంచనగంగ మొదలుకొని అనేక శిఖరాలున్నాయి.ఈ పర్వత పంక్తుల్లో సుమారు నూరు శిఖరాలు 7,200 మీటర్ల ఎత్తుకు మించి వున్నాయి.హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తరాన నెలకొని ఉన్నాయి. ఇంతటి అద్భుతమైన మంచు శిఖరాల పుట్టుక కొన్ని మిలియన్ల సం|| క్రితం జరిగి ఉంటుందని పరిశోధకుల అంచనా.భూటాన్, చైనా, భారతదేశం, నేపాల్, పాకిస్తాన్ ఇత్యాది అయిదు దేశాలలో వ్యాపించి వున్న హిమాలయాలు సింధు, గంగ, బ్రహ్మపుత్ర మొదలైన స్వచ్ఛమైన నదులకు పుట్టినిల్లు. టిబెట్వారు హిమాలయాలను 'క్యూమోలంగ్మా' అని పిలుస్తారు. అంటే ప్రపంచానికే తల్లిదేవత అని అర్థం. ఎవరెస్ట్ పర్వతాన్ని మన దేశంలో కొన్ని ప్రాంతాలవారు సాగరమాత అని పిలుస్తారు. హిమాలయాలలో ప్రపంచంలోనే ఎత్తయిన పర్వత శిఖరాలు వందకు పైగా ఉన్నాయని అంచనా. వాటిలో ఎవరెస్ట్ శిఖరం అన్నింటికంటే ఎత్తయినదిగా భాసిల్లుతోంది.
ఎవరెస్టు ఆ పేరు ఎలా వచ్చింది?
Diese Geschichte stammt aus der October 22, 2023-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 22, 2023-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
19 మే నుండి 25, 2024 వరకు
వారఫలం
సెల్లార్ పైకప్పు ఎంత ఎత్తులో ఉండాలి?
వాస్తువార్త
అజ్ఞానం ఎంత అదృష్టమో!
'అడిగేవాడికి చెప్పేవాడు లోకువ\" అన్నారు.'ప్రశ్నలు అడగడంలోని ఆనందం సౌలభ్యం, సమాధానాలు చెప్పడంలో వుండదు.
ఆంధ్రాలో చూడదగ్గ స్థలాలు
ఆంద్రప్రదేశ్ పురాతత్వ స్థలంగా ప్రసిద్ధి చెందిన జ్వాలాపురం గ్రామం కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉంది. జ్వాలాపురం చుట్టుపక్కల సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో పురాతత్వ స్థలాలు విస్తరించి ఉన్నాయి
సింగిల్ పేజీ కథ
ఈ రోజు నాన్నగారి శత జయంతి. పొద్దుటే గుడికెళ్లి పూజ చేయించి ఇంటికొచ్చాక కాఫీ తాగుతూ సెల్ ఫోన్లో వాట్సప్ సందేశాలు చూస్తూ కూర్చున్నాను.
ధర్మసంకటం
“నా కు వేదిక ఎక్కి మాట్లాడాలంటే ఏమాత్రం ఇష్టం ఉండదు సార్, అయినా ఉన్నట్టుండి ఈయన నాలుగు \" మాటలు మాట్లాడుతారు అని చెప్పేసారండి\" ఓ కార్యక్రమ నిర్వాహకుడు.
కడగండ్ల కడలిలో తెలుగు
ప్రాచీన కాలం నుండి వింధ్య పర్వత శ్రేణికి దక్షిణంగా వ్యాపించిన జాతి తెనుగువారు.
మోంటానాలోని రో నది ప్రత్యేకత
అమెరికాలోని మోంటానాలో రో నది కేవలం 201 అడుగుల దూరం మాత్రమే ప్రవహిస్తుంది.