![రాష్ట్రపతి ముర్ము నేడు రాక](https://cdn.magzter.com/1597828995/1670105442/articles/uHul8Nkfy1670153664897/1670154013278.jpg)
పోరంకిలో ఘనంగా పౌర సన్మానం
భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
గన్నవరం, డిసెంబరు 3, ప్రభాతవార్త : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు విజయవాడ రాను న్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున విజయవాడ శివారుల్లో పౌరసన్మాన కార్యక్రమంలో ఏర్పాటు చేసారు.రాష్ట్రపతి ఆదివారం ఉదయం 7.55 గంటలకు ఢిల్లీలో వాయుసేన ప్రత్యేక విమానంలో బయలు దేరి ఉదయం 10.15గంటలకు విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలుకు తారు. అనంతరం 10.30గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి బయలు దేరి 11గంటలకు విజయవాడలోని రాజ్భవన్కు చేరుకుంటారు.11.30గంటల ఇక్కడి నుండి రోడ్డుమార్గాన బయలుదేరి 11.45కి విజయవాడ నగర శివారుల్లోని పోరంకి వెళతారు.
Diese Geschichte stammt aus der December 04, 2022-Ausgabe von Vaartha AndhraPradesh.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 04, 2022-Ausgabe von Vaartha AndhraPradesh.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
![18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం](https://reseuro.magzter.com/100x125/articles/23149/1284086/woMSrBmOW1681797027894/1681797148750.jpg)
18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం
అసాధారణ వృద్ధి సాధించిన ద.మ. రైల్వే: జిఎం అరుణ్ కుమార్ జైన్
![సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం](https://reseuro.magzter.com/100x125/articles/23149/1284086/g2SmMCWMG1681796626571/1681797021856.jpg)
సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సిఐడి, న్యాయవాదులకు మధ్య ముదురుతున్న 'వార్'
![అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని](https://reseuro.magzter.com/100x125/articles/23149/1284086/V6sfHqukd1681796704311/1681796988179.jpg)
అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని
అప్రూవర్ దస్తగిరి ఆందోళన
![మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1284086/z413kNEil1681796566118/1681796955025.jpg)
మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు
ఇఫ్తార్ విందులో సిఎం జగన్
![చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1284086/RolFtw6eK1681796474483/1681796930013.jpg)
చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు
ఇక వేగంగా కొనుగోళ్లు మిల్లెట్ల ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి జిల్లాకో ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటు: సిఎం జగన్
![రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1282292/O64GJ5CZX1681628594838/1681629529233.jpg)
రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు
పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు భారీగా పెట్టుబడులకు ముందుకు వస్తున్న దేశ, విదేశీ సంస్థలు విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వర్సిటీ నిర్మాణం: సిఎం జగన్
![బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి](https://reseuro.magzter.com/100x125/articles/23149/1282292/n3vB-axS31681628525680/1681629449527.jpg)
బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి
రాజ్యాంగ వ్యవస్థలన్నీ రాజకీయ అంగాలుగా మారాయి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి
![పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1282292/sdJR4bHLl1681628400826/1681629381925.jpg)
పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు
ఢిల్లీలోని ఎస్వీకళాశాల ఆడిటోరియంకు రూ.4కోట్ల ఎపిపిఎస్సి ద్వారా శాశ్వత అధ్యాపకుల నియామకం టిటిడి బోర్డు నిర్ణయాలు
![ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1282292/XVczfaCo91681629106152/1681629350963.jpg)
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు
మా విధానంలో మార్పేమీ లేదు ప్రజాప్రయోజనాలకే పెద్దపీట మీడియాతో మంత్రి బొత్త
![కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1282292/8exj6qZeh1681629217239/1681629291223.jpg)
కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు
కృష్ణా జిల్లా కలెక్టరుగా పి, రాజాబాబు నియమితులచ్చారు.ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల సందర్భంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చేస్తున్న రాజాబాబును కృష్ణాజిల్లా కలెక్టర్గా చేసింది.