• బిజెపి ఎంపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు
• విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ ఆదిలాబాద్ లో పాల్గొంటారు
• సికింద్రాబాద్, నాగర్ కర్నూల్లలో నామినేషన్లో గుజరాత్ సీఎం భూపేంద్ర బాయ్ పటేల్ హాజరు
• నిజామాబాద్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి హాజరు కరీంనగర్లో కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి హాజరవుతారు.
Diese Geschichte stammt aus der April 24, 2024-Ausgabe von Suryaa.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 24, 2024-Ausgabe von Suryaa.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
టీఎస్కు మద్దతు ఇచ్చిన పార్టీ బిజెపి
• తెలంగాణ కోసం పోరాడిన నాయకుడు ప్రేమేందర్ రెడ్డి • ప్రస్తుతం అధికారంలో చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు ఉంది • బిజెపి సీనియర్ నాయకులు ఈటల రాజేందర్
ఫ్లాట్గా సూచీలు
• సెన్సెక్స్ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 75,424 వద్ద ట్రేడవుతోంది • నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 22,962 దగ్గర కొనసాగుతోంది.
ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ వాయిదా వేయాలి
• మోడల్ కోడ్ ఉన్నప్పుడు చేయడం సముచితం కాదు • ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే
పిన్నెల్లి జూన్ 6 వరకు మాచర్లకు వెళ్లొద్దు
• ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లికి నిన్న ఊరట కల్పించిన ఏపీ హైకోర్టు • పిన్నెల్లి కదలికలపై ఆంక్షలు విధిస్తూ నేడు ఉత్తర్వులు • జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా మాచర్ల వెళ్లొద్దని ఆదేశాలు • నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చని వెసులుబాటు
పింక్ బూత్
మొత్తం మహిళలే నిర్వహించే 'పింక్ బూత్ల' నుండి మూడవ తరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల వినియోగం కర్ణాటకలో 2018 అసెంబ్లీ ఎన్నికలలో వాడారు.
వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
25 శిక్షణ సంవత్సరానికి సంబంధించి తమ మొదటి వార్షిక శిక్షణా శిబిరాన్ని రంగారెడ్డి జిల్లా గండిపేటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో మే 16 నుండి మే 25 వరకు 1 తెలంగాణ బాలికల బి ఎన్ ఎన్ సిసి, సికింద్రాబాద్ నిర్వహిస్తోంది.
తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది.
ఆధారిత వాణిజ్యం
పెద్ద మరియు చిన్న వ్యాపారాలలో సంభాషణాత్మక సందేశ ప్లాట్ఫారమ్ల స్వీకరణ వేగవంతం కావడంతో, ఉత్పాదక ఏఐ పరివర్తన శక్తి వ్యాపారాలను సంభాషణ ఆధారిత వాణిజ్యం వైపు మళ్లిస్తోంది.
తిరుమలలో భక్తుల అధిక రద్దీ
వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్లు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది.ముఖ్యంగా, శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ వలన, వారు దర్శనానికి సుమారు -40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది.
వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం
• తుపానుకు రేమాల్ గా నామకరణం • ఆంధ్రప్రదేశ్ప రేమాల్ తుపాను ప్రభావం ఉండదు