జీవన భద్రతకు నీరు, ఆహారం ఎంతో అవసరం. అయినా దీని గురించి సీరియస్గా ఉండడం లేదు. ప్రపంచం మొత్తం మీద వ్యవసాయ దిగుబడిలో 10 శాతం వరకు 600 మిలియన్ రైతులు సమష్టిగా అందిస్తుండగా, భారత దేశ రైతులు మాత్రం భూగర్భ జలాల నీటి మట్టాల వాస్తవ స్థాయి ఏమిటో పట్టించుకోకుండా విచక్షణా రహితంగా వినియోగించడం పరిపాటి అవుతోంది. ఇటీవల కాలంలో ప్రత్యామ్నాయ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వైపు రైతుల దృష్టి మళ్లిందని చెబుతున్నారు. కానీ వాస్తవానికి అదెంతవరకు సాధ్యమో తెలియడం లేదు. ఎందుకంటే 2 హెక్టార్ల కన్నా తక్కువ విస్తీర్ణం కలిగిన సాగు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఈ మార్పు చాలా కష్టమనిపిస్తోంది. మన దేశ వ్యవసాయ రైతు జనాభాలో 85% మంది వీరే ఉన్నారు. చిన్న, మధ్య తరహా వ్యవసాయ రైతుల జీవన విధానంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నా 84% మంది రైతులు తమ భూమిని అమ్ముకోడానికి గానీ, ఇతర సంపాదన మార్గాల వైపు మళ్లడానికి గానీ ఇష్టపడడం లేదు. గ్రామీణ భారతంలో ఇటువంటి రైతులు 85% మంది తమ జీవన విధానం కోసం భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారు.
Diese Geschichte stammt aus der Telugu muthyalasaralu-Ausgabe von Telugu Muthyalasaraalu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Telugu muthyalasaralu-Ausgabe von Telugu Muthyalasaraalu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ప్రజలు సేవచ్చాగా ఓటు హక్కు వినియోగించుకోవాలి.కలెక్టర్ సగిలి షన్మోహన్
పూతలపట్టు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ పేర్కొన్నారు.
2024 మార్చి మాస రాశి ఫలాలు
2024 మార్చి మాస రాశి ఫలాలు
గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభం
టీటీడీ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. తి
ఉద్యోగులు క్రీడాస్పూర్తితో పనిచేయాలి : భూమన కరుణాకర్ రెడ్డి - టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ప్రారంభం
భగవంతుని సేవలో ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి కోరారు.
పొరకడుపున బొప్పాయి పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా? మీకు ఆశ్చర్యం కల్గిస్తాయి..
రోజూ ఖాళీ కడుపుతో ఒక గిన్నె బొప్పాయిని తీసుకోవడం వల్ల సరైన ఆరోగ్యాన్ని పొందవచ్చు
ప్రేమ గుర్తులు ఎలా పుట్టాయో మీకు తెలుసా..!
లవ్ సింబల్ హిస్టరీ తెలుసా? అయితే... అసలు ఈ సింబల్ ఎప్పుడు మొదలైంది.. ఎక్కడ మొదలైంది..
తిప్పతీగ తోపు అంతే.. రోజు 2 ఆకులు నమిలితే చాలు..
తిప్ప తీగ మొక్కలు మన దగ్గర పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. మానసిక ఆందోళన, ఒత్తిడితో సతమతం అయ్యేవాళ్లు తిప్పతీగ చూర్ణం రోజూ చాలా చాలా మంచిది
గుడిలో దేవుడిని పూజించే వేళ.. ఈ పొరపాట్లు చేయకండి...!
మన పూర్వీకులు.. పెద్దలు ప్రతి ఒక్క పనికి ఒక పద్ధతిని తెలియజేస్తారు. వాటిని మన తల్లిదండ్రులు ఆనాటి నుండి అనాదిగా పాటిస్తూ ఉన్నారు
చిన్న ఇల్లు అందంగా... విశాలంగా ఎలా ఉంచాలో తెలుసా?
నేటి ఆధునిక ప్రపంచంలో చాలా మంది అన్ని సౌకర్యాలతో నిరాడంబరమైన లేదా చిన్న ప్రదేశంలో నివసించడానికి ఇష్టపడతారు.
పుస్తకాలు ప్రపంచాన్ని చూపించే గవాక్షాలు
మనల్ని కాళ్ళు కదపనీయక, ఇల్లు కదలనీయక కొత్త ప్రపంచంలో విహరింపచేసి కొత్త కొత్త అనుభవాలను, అనుభూతులను మనకు పంచి మన పరిణతికి, మనోవికాసానికి దోహదం చేసే అద్భుత మార్గదర్శకాలు