బిసీ గురుకుల విద్యార్థులు 2022-23.విద్యా సంవత్సరంలో నిర్వహించిన పదో తరగతి ఫలితాల్లో 95.39 శాతం ఉత్తీర్ణత సాధించారు. 96 గురుకుల పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి.ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకుల సొసైటీ విద్యార్థులు 86.67% ఉత్తీర్ణత సాధించారు. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము.
- డా. మల్లయ్య బట్టు
కార్యదర్శి,
మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే గురుకుల పాఠశాలల లక్ష్యం. ఈ విధానంలో తెలంగాణ ప్రాంతంలో 1971లో మొదటి గురుకుల పాఠశాలను నల్గొండ జిల్లా సర్వేల్ గ్రామంలో ఏర్పాటుచేసారు. 1972లో మరో రెండు గురుకుల పాఠశాలలు ఒకటి అనంతపురం జిల్లాలో కొడిగెనహల్లీలో మరొకటి గుంటూరు జిల్లా తాడికొండలో స్థాపించారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలను పర్యవేక్షించడానికి 1972 సంవత్సరంలో APREI సొసైటీని స్థాపించారు. 2012లో బీసీ గురుకుల పాఠశాలలు వేరు చేస్తూ కొత్తగా మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWREIS) గా ఏర్పాటు చేయబడింది.
జ్యోతి గురుకుల విద్యాలయాల విస్తరణ....
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి 19 పాఠశాలలు జ్యోతిబా పూలే గురుకుల విద్యా లయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడేవి.ప్రస్తుతం 327 విద్యాలయాలను నిర్వహిస్తున్నారు.ఇందులో 33 పాఠశాలలు, 261 పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీలు, 33 డిగ్రీ కాలేజీలు నిర్వహించబడుతున్నాయి. డిగ్రీ కళాశాలల్లో, రెండు వ్యవసాయ కళాశాలలు రెండు న్యాయవిద్య డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చాయి.
విద్యా సంబంధమైన ప్రణాళిక
విద్యార్థులను శారీరక, మానసికంగా అరోగ్య వంతులను చేస్తూ వారికి పోషకాలతో కూడిన ఆహారం, శుభ్రమైన వసతి సదుపాయాలు ఇస్తూ నాణ్యమైన విద్యను బోధించే లక్ష్యంతో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసారు. ఇందుకు అనుగుణంగా పాఠశాలలు ఉదయం 5.15 నుంచి రాత్రి 9.00 వరకు నిర్వహించేలా దినచర్యను రూపొందించారు.
• ఉదయం 5.15 AM నుంచి 6.00 AM వరకు విద్యార్థులకు శారీరక వ్యాయామం ఉంటుంది.
هذه القصة مأخوذة من طبعة December 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
రణదీప్, కొంచెం జాగ్రత్త
పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.
బాలీవుడ్లో
తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.
అలా నేనలేదే...
ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.
పార్ చిరంజీవితో త్రిష...!
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ ఫ్యాన్స్కు పండుగే...
'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.