చాంబోర్డ్ కోట
మొదటి ఫ్రాన్సిస్ రాజు దండ యాత్రలు చేసి యూరప్ లోని పలు ప్రాంతాలలో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావించాడు. తన కీర్తి ప్రతిష్ఠలను పెంచుకోవడం కోసం ఫ్రాన్స్ నడిబొడ్డులో చలోన్నెస్ మధ్య ఉన్న లోయర్ నదిని ఆనుకుని ఉన్న సారవంతమైన లోయలో కళాఖండాలతో నిండిన ఓ అద్భుతమైన రాజభవంతిని నిర్మించాలనే కోరిక అతని మనస్సులో 1516లో ఆవిర్భవించింది. ఇక్కడి ప్రాంతాలలో అతను తరచూ వేటకు వెళ్లేవాడు. అందువల్ల ఇక్కడ కోటను నిర్మించాలని భావించాడు. అనుకున్నదే తడవు ఫ్రాన్స్ లోని కాసన్ నది పరివాహక ప్రాంతంలో లోయర్ వద్ద అద్భుతమైన రాజభవనాన్ని నిర్మించాడు.మొదటి ఫ్రాన్సిస్ 25 జనవరి 1515లో తన 20వ యేట ఫ్రాన్స్ రాజుగా పట్టాభిషిక్తుడైనాడు. చిన్న వయస్సు లోనే అధికారం చేపట్టిన అతనికి రాజ్యకాంక్షతో పాటు స్త్రీలోలుడనే అపవాదు కూడా ఉంది. చాంబోర్డ్ కోట నిర్మాణం 1519లో ప్రారంభమైంది. ఈ కోట నిర్మాణం 1547 వరకు పూర్తి కాలేదు.
هذه القصة مأخوذة من طبعة March 17, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 17, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫోటో ఫీచర్
ప్రపంచం లోని అతి పెద్ద రెస్టారెంట్ ఇది. చైనాలోని చాంగ్కింగ్ పట్టణంలో వుంది.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
2 జూన్ నుండి 8, 2024 వరకు
వారఫలం
ఈశాన్య గది అద్దెకు ఇవ్వవచ్చా?
వాస్తువార్త
దారి చూపే రామాయణం
పదకొండు సెప్టెంబరు, 1893 రోజు చికాగోలో ప్రపంచ సర్వ మత సమావేశంలో హిందూ భారత హృదయాన్ని ఆవిష్కరించిన స్వామి వివేకానంద ప్రసంగం అంతే ప్రాధాన్యం పొందిన తేదీగా 22 జనవరి, 2024న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
నీటి వంతెనలు చూడతరమా!
సాంకేతికంగా సా ప్రపంచంలోని అన్ని అదేశాలు పరుగులుతీస్తున్నాయి.
సిండరిల్లా
సింగిల్ పేజీ కథ
నాదస్వరానికి చిరునామా
నేను పలు చోట్ల కొన్ని నాదస్వరాలను వాయించాను. కానీ ఏ నాదస్వరమూ శుద్ధ మధ్యమం\" రాగానికి సరిపోయేది Q . అయితే నరసింగపేట్టర్లో ఆ నాదస్వరం \"3 తయారుచేసే వారున్నారు. తమిళనాడులోని తిరువావుడుదురై నుంచి అర కిలోమీటరు దూరంలో నరసింగపేట్టయ్ ఉంది. చెన్నై నుంచి 275 కిలోమీటర్ల దూరంలో ఉందీ నరసింగపేట్టయ్.
చెరగని కవిత్వ సంతకం శేషేంద్ర
కాలం నిన్ను ప్రశ్నిస్తోంది. నీవు ప్రజల పక్షాన నిలబడదలిస్తే కలంతో కదిలివచ్చి, వాళ్ల గుండెల మీద ముద్ర పడేలా రాయి. వాళ్ల జీవితాన్ని వాళ్ల భాషలోనే చెప్పు\" అంటారు మహాకవి శేషేంద్ర.
నవ్వుల్ ...రువ్వుల్...
నవ్వుల్ ...రువ్వుల్...