గోపవరంలో గోపయ్యకు పది గోవులు వున్నాయి. ఆ గోవులన్నిటిని తన రెండు ఎకరాల పొలంలో పోషించేవాడు. వాటిని చూసుకునే బాధ్యతను ఒక పిల్లవాడికి అప్పగించాడు. ఆ పిల్లవాడు గోవులను కన్నబిడ్డలవలే చూసుకునేవాడు. అప్పటి నుంచి పశువులు పాలు బాగా ఇచ్చేవి. పేదవాడైన గోపయ్యకు పాడిపంటలతో సంపద పెరిగింది. ఇది పక్క పొలంలో వున్న రాజయ్య గమనించసాగాడు.రాజయ్య బాగా ధనవంతుడు. ఆ ఊర్లో బాగా పేరొందిన మోతురి. తనే గొప్పగా బతకాలని భావించేవాడు. తన గురించి తప్ప ఇతరుల గురించి పొగిడితే ఓర్వలేడు. పగబట్టి పతనం చేసేవాడు. తన కళ్ల ఎదుటే గోపయ్య ధనవంతుడు కావటం, అతని పశువులు తన గోవులకన్నా అధికంగా పాలు ఇవ్వడం జీర్ణించుకోలేకపోయాడు.పతనం చేయాలని పన్నాగం పన్నాడు.
هذه القصة مأخوذة من طبعة October 22, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 22, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫోటో ఫీచర్
ప్రపంచం లోని అతి పెద్ద రెస్టారెంట్ ఇది. చైనాలోని చాంగ్కింగ్ పట్టణంలో వుంది.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
2 జూన్ నుండి 8, 2024 వరకు
వారఫలం
ఈశాన్య గది అద్దెకు ఇవ్వవచ్చా?
వాస్తువార్త
దారి చూపే రామాయణం
పదకొండు సెప్టెంబరు, 1893 రోజు చికాగోలో ప్రపంచ సర్వ మత సమావేశంలో హిందూ భారత హృదయాన్ని ఆవిష్కరించిన స్వామి వివేకానంద ప్రసంగం అంతే ప్రాధాన్యం పొందిన తేదీగా 22 జనవరి, 2024న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
నీటి వంతెనలు చూడతరమా!
సాంకేతికంగా సా ప్రపంచంలోని అన్ని అదేశాలు పరుగులుతీస్తున్నాయి.
సిండరిల్లా
సింగిల్ పేజీ కథ
నాదస్వరానికి చిరునామా
నేను పలు చోట్ల కొన్ని నాదస్వరాలను వాయించాను. కానీ ఏ నాదస్వరమూ శుద్ధ మధ్యమం\" రాగానికి సరిపోయేది Q . అయితే నరసింగపేట్టర్లో ఆ నాదస్వరం \"3 తయారుచేసే వారున్నారు. తమిళనాడులోని తిరువావుడుదురై నుంచి అర కిలోమీటరు దూరంలో నరసింగపేట్టయ్ ఉంది. చెన్నై నుంచి 275 కిలోమీటర్ల దూరంలో ఉందీ నరసింగపేట్టయ్.
చెరగని కవిత్వ సంతకం శేషేంద్ర
కాలం నిన్ను ప్రశ్నిస్తోంది. నీవు ప్రజల పక్షాన నిలబడదలిస్తే కలంతో కదిలివచ్చి, వాళ్ల గుండెల మీద ముద్ర పడేలా రాయి. వాళ్ల జీవితాన్ని వాళ్ల భాషలోనే చెప్పు\" అంటారు మహాకవి శేషేంద్ర.
నవ్వుల్ ...రువ్వుల్...
నవ్వుల్ ...రువ్వుల్...