'ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకులు 'జడను చుట్టి' అంటూ పాటల్లోనే కాదు..మొగలి పువ్వు ప్రస్తావన పురాణాల్లోనూ కనిపిస్తుంది. కానీ పూజల్లో వాడరు.
విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడికీ పెట్టిన పరీక్షలో మొగలిపువ్వు బ్రహ్మదేవుడి తరపున అబద్ధపు సాక్ష్యం చెప్పడంతో, ఆగ్రహించిన శివుడు పూజకు పనికిరావని శపించాడట. అంతట ఆ పువ్వు క్షమించమని వేడుకోవడంతో శివరాత్రి రోజున మాత్రం పూజించవచ్చు అని సెలవిచ్చాడట. అందుకే ఈ పూలకు పెట్టింది పేరయిన ఒడిశాలోనూ ఆ రోజున ఒక్కో పువ్వు 300 నుండి 700 రూపాయల ధర పలుకుతుందట. కేతకి, గంధపుష్ప, కెవడా. ఇలా ఎన్నో పేర్లతో పిలిచే మొగలిపొద.. ముళ్ల ఆకులతో వేలాడే వేళ్లతో గుబురుగా చిన్నపాటి చెట్టులా పెరుగుతుంది. ఈ మొక్కలో ఆడామగా వేరుగా ఉంటాయి. మగపువ్వు ని కేతకి విఫల, ఆడపువ్వుని స్వర్ణకేతకి అంటారు. మగచెట్టు పువ్వులే సుగంధాన్ని వెదజల్లుతుంటాయి.ఆడచెట్టు పూలు వాసనరావు కానీ పండ్లుగా మారతాయి.
వెదజల్లే సువాసనలు
هذه القصة مأخوذة من طبعة September 10, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 10, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫోటో ఫీచర్
ప్రపంచం లోని అతి పెద్ద రెస్టారెంట్ ఇది. చైనాలోని చాంగ్కింగ్ పట్టణంలో వుంది.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
2 జూన్ నుండి 8, 2024 వరకు
వారఫలం
ఈశాన్య గది అద్దెకు ఇవ్వవచ్చా?
వాస్తువార్త
దారి చూపే రామాయణం
పదకొండు సెప్టెంబరు, 1893 రోజు చికాగోలో ప్రపంచ సర్వ మత సమావేశంలో హిందూ భారత హృదయాన్ని ఆవిష్కరించిన స్వామి వివేకానంద ప్రసంగం అంతే ప్రాధాన్యం పొందిన తేదీగా 22 జనవరి, 2024న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
నీటి వంతెనలు చూడతరమా!
సాంకేతికంగా సా ప్రపంచంలోని అన్ని అదేశాలు పరుగులుతీస్తున్నాయి.
సిండరిల్లా
సింగిల్ పేజీ కథ
నాదస్వరానికి చిరునామా
నేను పలు చోట్ల కొన్ని నాదస్వరాలను వాయించాను. కానీ ఏ నాదస్వరమూ శుద్ధ మధ్యమం\" రాగానికి సరిపోయేది Q . అయితే నరసింగపేట్టర్లో ఆ నాదస్వరం \"3 తయారుచేసే వారున్నారు. తమిళనాడులోని తిరువావుడుదురై నుంచి అర కిలోమీటరు దూరంలో నరసింగపేట్టయ్ ఉంది. చెన్నై నుంచి 275 కిలోమీటర్ల దూరంలో ఉందీ నరసింగపేట్టయ్.
చెరగని కవిత్వ సంతకం శేషేంద్ర
కాలం నిన్ను ప్రశ్నిస్తోంది. నీవు ప్రజల పక్షాన నిలబడదలిస్తే కలంతో కదిలివచ్చి, వాళ్ల గుండెల మీద ముద్ర పడేలా రాయి. వాళ్ల జీవితాన్ని వాళ్ల భాషలోనే చెప్పు\" అంటారు మహాకవి శేషేంద్ర.
నవ్వుల్ ...రువ్వుల్...
నవ్వుల్ ...రువ్వుల్...