• కాంగ్రెస్ 9 నుంచి 13 సీట్లు గెలుస్తుందన్న ముఖ్యమంత్రి
• కాంగ్రెస్, బీజేపీలలోకి ఎమ్మెల్యేలు వెళితే బీఆర్ఎస్ ఉండదన్న రేవంత్ రెడ్డి
విద్యుత్ శాఖలో కొందరు కావా లనే పవర్ కట్ చేస్తున్నారని అందుకే కొన్నిచోట్ల విద్యుత్ కోతలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.మాజీ మంత్రి హరీశ్ రావు కొందరితో ఇలాంటి తలతిక్క పనులు చేయి స్తున్నారని ఆరోపించారు.
هذه القصة مأخوذة من طبعة May 15, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 15, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈనెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.
ఏపీకీ 50 వేల కోట్లతో కొత్త ప్రాజెక్ట్
• టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందే గుడ్ న్యూస్.. • రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీయించేలా కూటమి కొలువు
వైభవంగా అర్జున్ కుమార్తె వివాహం
యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం నిన్న జూన్ 10న చెన్నైలోని అంజ యా నాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వైభవంగా జరిగింది.
నోరు జారిన కమ్రాన్ అక్మల్
బుద్ధి చెప్పిన హర్భజన్
పోలవరం పూర్తే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిముఖ్యమైన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీయిచ్చారు.
సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు శుభవార్త
వారసులు గరిష్ఠ వయోపరిమితి పెంపు పెంపుపై సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
జగన్ కు చంద్రబాబు ఫోన్
అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు మాజీ సీఎం వైఎస్ జగన్ తో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు.
మూడోసారి పుష్కరాల నిర్వహించే చాన్స్
మొదటిసారి 2003లో వుష్కరాలను ప్రారంభించిన చంద్రబాబు 2014 గోదావరి మహా వుష్కరాలను వైభవంగా చేపట్టారు.
ఏపీ ప్రజలకు వెథర్ అలెర్ట్
అమరావతి... ఏపీలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
ఏపీకి ఏకంగా రూ. 5వేల కోట్లు రిలీజ్
న్యూఢిల్లీ... తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది