మహా నగరం ఖాళీ
Suryaa|May 12, 2024
• ఏపీ ఓట్ల పండుగకు భారీగా తరలి వెళ్తున్న ఓటర్లు • ఎటు చూసినా కిక్కిరిసిన వాహనాలు • విదేశాల నుంచి తరలి వస్తున్న ఓటర్లు
మహా నగరం ఖాళీ

• ఈ పరిణామం ఏ దిశకు పయనిస్తుందన్న అనుమానాలు

• తెలంగాణ పార్లమెంటు ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం

ఏపీలో ఓట్ల పండుగ మొదలు కానుంది. ఎన్నికల వేళ అక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ )లో స్థిరపడిన ఓటర్లు భారీగా తరలివెళ్తున్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం ఇక్కడ ఉండి ఐదేళ్లకోసారి తమకు ఇష్టమైన నాయకున్ని ఎన్నుకునేందుకు ఉత్సాహంగా సొంతూళ్లకు కదులుతున్నారు. ఈ క్రమంలో చాలామంది ఓటర్లు ప్రత్యేక బస్సులు, రైళ్లలో ఊర్లకు చేరుకుంటుండగా.. ఇంకొందరు తమ సొంత వాహనాల్లోనే స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో హైదరాబాద్కు ఖాళీ అవుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి దేశాల నుంచి ఎక్కువమంది ఏపీకి వస్తున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడం కూడా ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లడానికి కారణంగా తెలుస్తోంది రెండో శనివారం, ఆదివారంతో పాటు సోమవారం ఎన్నికల కారణంగా ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆయా ప్రభుత్వాలు సెలవుగా ప్రకటించాయి.

هذه القصة مأخوذة من طبعة May 12, 2024 من Suryaa.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة May 12, 2024 من Suryaa.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من SURYAA مشاهدة الكل
ఆసుపత్రులతో చర్చలు విఫలం
Suryaa

ఆసుపత్రులతో చర్చలు విఫలం

• వైద్య సేవలకు అంతరాయం కలిగిస్తే ఆసుపత్రులపై చర్యలు  • ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వార్నింగ్

time-read
1 min  |
May 23, 2024
బీసీల రిజర్వేషన్లు పెంచాలి
Suryaa

బీసీల రిజర్వేషన్లు పెంచాలి

• రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలి • పంచాయతీరాజ్ సంస్థలలో రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతంకు పెంచాలి

time-read
2 mins  |
May 23, 2024
మళ్లీ బీజేపీదే అధికారం
Suryaa

మళ్లీ బీజేపీదే అధికారం

• మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం  • బీజేపీపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు

time-read
2 mins  |
May 23, 2024
నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయండి
Suryaa

నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయండి

భారతదేశానికి అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.

time-read
1 min  |
May 23, 2024
రోదసి పర్యాటకుడు గోపిచందన్ను అభినందించిన అచార్య యార్లగడ్డ
Suryaa

రోదసి పర్యాటకుడు గోపిచందన్ను అభినందించిన అచార్య యార్లగడ్డ

దిగ్విజయంగా రోదసియాత వూర్తి చేసుకున్న తెలుగు తేజం గోపీచంద్ తోటకూరను మాజీ రాజ్య సభ సభ్యుడు, పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అభినందించారు.

time-read
1 min  |
May 23, 2024
వ్యవసాయానికి తగిన ప్రోత్సాహం
Suryaa

వ్యవసాయానికి తగిన ప్రోత్సాహం

• రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషోన్నతి యోజన పథకాల అమలుపై రాష్ట్ర స్థాయి శాంక్షనింగ్ కమిటీ సమావేశం

time-read
2 mins  |
May 23, 2024
సహజ కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ
Suryaa

సహజ కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ

మాతౄశ్రీ తరిగొండ వెంగమాంబ సామాన్యులు సైతం అర్థం చేసుకునే ప్రజాకవిత్వం ద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేశారని తిరుప్తికి చెందిన శ్రాద్ధాని శ్రీ ఆముదాల ముర్శి పేర్కొన్నారు.

time-read
1 min  |
May 23, 2024
ఈసీకి పిన్నెల్లిపై కీలక నివేదిక
Suryaa

ఈసీకి పిన్నెల్లిపై కీలక నివేదిక

పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో గల పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృ ఎష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

time-read
1 min  |
May 23, 2024
పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు పుస్తకాలు
Suryaa

పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు పుస్తకాలు

రాష్ట్రంలో జూన్ 12న పాఠశాలలు తెరిచే నాటికి పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు, ఏకరూప దుస్తులు, బ్యాగులు వంటివన్నీవిద్యార్థులకు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కెఎస్. జవహర్ రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు

time-read
1 min  |
May 23, 2024
వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం
Suryaa

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధ్వారం వైభ్వంగా ప్రారంభమయ్యాయి

time-read
1 min  |
May 23, 2024