సూర్య ప్రత్యేక ప్రతినిధి: ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు రావడం సంతోషకరమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సిద్ధాంతంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రామరాజు ఒక్క మాట మాట్లాడకపోవడం నా జీవితంలో అరుదైన అనుభవమన్నారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలనేదే మూడు జండాల అజెండా. అరాచకానికి ప్రభుత్వం పరాకాష్ట. రాష్ట్రాన్ని ఒక అహంకారి, సైకో, విధ్వంసకారుడు, దోపిడీదారుడు పాలన చేస్తున్నారు. జగన్ ను రఘురామకృ ఎష్ణ రాజు విబేధించారని చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఎంపీని ఇబ్బందులకు గురి చేశారు. సీబీసీఐడీ అరెస్ట్ చేసి టార్చర్ పెట్టి వీడియో పెట్టి సైకో సీఎం ఇంట్లో నుంచి చూస్తారు. మేం రాత్రంతా మేలుకొని సుప్రీం కోర్టులో కేసులు వేశాం. ఆయనను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాం. జగన్ ఒక సైకో అనిచెప్పడానికి రఘురాంకౄఎష్ణరాజుపై జరిగిన దాడే ఉదాహరణ. ఒక ఎంపీని పార్లమెంట్ నియోజకవర్గానికి రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు.
అన్ని ధరలను ఆకాశనంటించారు
ఎన్నికలు ఇక మూడు రోజులే పోలింగ్ స్టేషన్లు దద్దరిల్లిపోవాలి. ఎండ ఉందని ఇంట్లో పడుకుంటే మీ ఇంటికి గొడ్డలి వస్తుంది. రూ.10 ఇచ్చి రూ.100 ప్రజల నుంచి లాక్కుంటున్నారు. ప్రజల ఆస్థులను కొల్లగొట్టి రూ.1000 దోచుకున్న బందిపోటు జగన్. నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, కరెంట్ చార్జీలు, పన్నులు ధరలు పెరిగిపోయాయాలి. రూ. 60 క్వార్టర్ బాటిల్ రూ.200 పెరిగింది. అన్ని జగ్గూభాయ్ బ్రాండ్లే. ఒక క్వార్టర్ తాగితే కిక్కు రాదు, రెండో క్వార్టర్ తాగితే కడువులో మంట పెరుగుతుంది.
పట్టాదారు పాసుపుస్తకంపై రాజముద స్థానంలో జగన్ బొమ్మ ఎందుకు? ఉండి:-
هذه القصة مأخوذة من طبعة May 11, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 11, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
న్యూయార్క్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు..
• న్యూయార్క్ చేరుకున్న కోచ్ ద్రవిడ్, రోహిత్ శర్మ పంత్, దూబే
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
• మద్యం కుంభకోణం వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టులో విచారణ • ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరుకు పిటిషన్ల దాఖలు
గౌతం గంభీర్కు ముద్దు పెట్టిన షారుఖ్
2024 ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ ను చిత్తుగా ఓడించిన కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మూడోసారి టైటిల్ గెలిచింది.
కావ్య మారన్ కన్నీళ్లు చూసి బిగ్ బీ ఆవేదన!
ఐపీఎల్ ఫైనల్స్ లో ఎస్ఆర్హెచ్ ఓటమి అభిమానులను నిరాశకు గురిచేసింది.
గ్రౌండ్మెన్లు, క్యూరేటర్లకు బీసీసీఐ బంపరాఫర్!
ఐపీఎల్ 2024కు ఆతిథ్యమిచ్చిన 10 మైదానాల్లోని గ్రౌండ్మెన్లు, క్యూరేటర్లకు బీసీసీఐ తలో రూ.25 లక్షల నజరానా ప్రకటించింది.
కేరళకు తెలంగాణ సీఎం
• కోజికోడ్లో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనున్న రేవంత్ • అక్కడి నుంచే నేరుగా ఢిల్లీకి పయనం • రాష్ట్రావతరణ వేడుకలకు సోనియాను ఆహ్వానించనున్న సీఎం రేవంత్ రెడ్డి
మోడీ బస బిల్లులు మేమే చెల్లిస్తాం
కర్ణాటక ప్రభుత్వం ప్రకటన మైసూరులో ఓ హోటల్ బిల్లు చెల్లించకపోవడంపై చర్చ
సిఎం జగన్ పై రాయి దాడి కేసు
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీశ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
విపక్ష నేతలు, మీడియా యజమానుల ఫోన్లను కూడా వదల్లే
ఏపీ సీఎస్ జవహర్ బదిలీ?
• ప్రతిపక్షాల నుంచి లెక్కలేనన్ని ఫిర్యాదులు • ప్రభుత్వ అసైన్డ్ భూములు కొనుగోలుపై ఆరోపణలు