అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : ఈనెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం చివరి 72 గంటల్లో మరియు పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో వివరించారు. హింసకు, రీపోలింగ్ కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యూహాత్మకమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల డీఈవో లను, ఎస్పీ లను ఆయన ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో ఈ నెల 13 న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చివరి 72 గంటల్లో చేయాల్సిన ఏర్పాట్లను ఆయన వివరిస్తూ ఈ నెల 11 వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పోల్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి నిశ్శబ్ద కాలం అమల్లోకి వస్తున్నదని, ఆ సమయంలో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎవరూ ఉల్లంఘించకూడదన్నారు. చట్టవిరుద్ధమైన సమావేశాలపై నిషేధం మరియు 48 గంటల వ్యవధిలో (సైలెన్స్ పీరియడ్) బహిరంగ సభలను నిర్వహించడంపై సీఆర్ పీసీ యొక్క సెక్షన్ 144 కింద నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేయబడతాయన్నారు. ఈ అంశం సెక్షన్ 144లో ప్రత్యేకంగా ఉండాలన్నారు. పోల్ ముగింపు సమయం ఆధారంగా 48 గంటల డ్రై డే సమయం సవరించబడుతుందన్నారు. పోల్ ముగిసే 48 గంటల ముందు లౌడ్ స్పీకర్లను అనుమతించకూడదన్నారు.
هذه القصة مأخوذة من طبعة May 11, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 11, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
12న సిఎంగా చంద్రబాబు
• ముహూర్తం - ఈవెంట్ ఫిక్స్ వేదిక చేసిన తెలుగుదేశం • సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించిన నిఘా వర్గాలు • ప్రధానితో సహా పలువురు నేతల హాజరు • దేశంలోని పలు ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు హాజరు
ఒకే సెంటర్లో ఆరుగురికి ఫస్ట్ ర్యాంక్
• నీట్ - 2024 ఫలితాల్లో అవకతవకలు • వెంటనే దర్యాప్తు చేపట్టాలి
మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారు : బాబు
• మోడీ వెంట ఎప్పుడూ నడిచేందుకు మేం సిద్ధం • కూటమి ఎంపీల సమావేశంలో ప్రకటించిన నితీష్ యాదవ్
ఎన్డీయే కూటమికి మోడీ కొత్త నిర్వచనం పలికారు
• మోడీ నిర్దేశించిన మేరకు ఎన్డీయే కూటమి కృషి చేస్తుందన్న పురందేశ్వరి
తన ప్రభుత్వంపై తనే ఆరోపణలు
• జగన్ ఆగ్రహంపై ఆశ్చర్యపోతున్న రాజకీయ విశ్లేషకులు
రాష్ట్రంలో హింసపై గవర్నర్కు ఫిర్యాదు
• సంబంధిత వీడియోలు గవర్నరకు అందించిన వైసిపి • అధికారం చేపట్టక ముందే దాడులు చేస్తున్న టిడిపి శ్రేణులు
మంగళగిరిని నంబర్ 1గా చేసా
• నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి • భార్య నారా బ్రాహ్మణితో కలిసి వెళ్లిన లోకేశ్ • ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన దంపతులు
న్యూయార్క్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు..
• న్యూయార్క్ చేరుకున్న కోచ్ ద్రవిడ్, రోహిత్ శర్మ పంత్, దూబే
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
• మద్యం కుంభకోణం వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టులో విచారణ • ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరుకు పిటిషన్ల దాఖలు
గౌతం గంభీర్కు ముద్దు పెట్టిన షారుఖ్
2024 ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ ను చిత్తుగా ఓడించిన కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మూడోసారి టైటిల్ గెలిచింది.