• ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి
• నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా కుటుంబానికి ప్రజలు అండగా నిలిచారు
• ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డీల పెత్తనం ఏంటి?
• జగన్ చెప్పేవి అబద్ధాలు చేసేవి నేరాలు
• చేసిన తప్పులు ఇతరుల మీద నెట్టడంలో జగన్ దిట్ట
• మూతపడిన పరిశ్రమలను తెరిపించి ఉద్యోగాలు ఇస్తాం
• రాజాం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
ఉత్తరాంధ్ర ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. వైసీపీపై విశాఖ విరుచుకు పడుతుంది. కూటమి విజయానికి విజయనగరం జయకేతనం చూపిస్తుంది.కురుక్షేత్రంలో యుద్ధానికి సింహాలు గర్జిస్తున్నాయి.
రాజాం నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి: ఉత్తరాంధ్ర ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. వైసీపీపై విశాఖ విరుచుకు పడుతుంది. కూటమి విజయానికి విజయనగరం జయకేతనం చూపిస్తుంది. కురుక్షేత్రంలో యుద్ధానికి సింహాలు గర్జిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో 35 సీట్లు ఎన్డీఏ గెలుస్తుంది. జగన్ రెడ్డి సభలకు కూలి జనం అయితే ప్రజా గళానికి వచ్చేది స్వచ్ఛంధ జనం. జగన్ ఒక్కో సభకు రూ.25 కోట్లు ఖర్చు పెడుతున్నారు, బిర్యాని ప్యాకెట్లు, మందు బాటిళ్లు పంచిపెడుతున్నారు. జగన్ రెడ్డికి రాజాం నుంచి జే గన్ రెడ్డి గా వులచుకుందాం.ఆయన ఏం చదవిరో తెలియదు గాని అబద్దాల్లో పీహెచ్ డీ చేశారు. ఏ ప్రాంతం బాగుపడాలంటే నీళ్లు కావాలి. అదే సమయంలో పిల్లలను చదివించి, ఉద్యోగాలు ఇవ్వాలి. అందుకు కరెంట్, మౌలిక సదుపాయాలు ఉండాలి. ఇదే పాలకొండ రోడ్డు ప్రమాదంలో ఎంత మంది చనిపోయారు, ఎంత మందికి నడుం, కాళ్లు విరిగిపోయాయి. వైసీపీ నాయకులకు సమాధనం చెప్పే దమ్ముందా? అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
هذه القصة مأخوذة من طبعة April 16, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 16, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
12న సిఎంగా చంద్రబాబు
• ముహూర్తం - ఈవెంట్ ఫిక్స్ వేదిక చేసిన తెలుగుదేశం • సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించిన నిఘా వర్గాలు • ప్రధానితో సహా పలువురు నేతల హాజరు • దేశంలోని పలు ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు హాజరు
ఒకే సెంటర్లో ఆరుగురికి ఫస్ట్ ర్యాంక్
• నీట్ - 2024 ఫలితాల్లో అవకతవకలు • వెంటనే దర్యాప్తు చేపట్టాలి
మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారు : బాబు
• మోడీ వెంట ఎప్పుడూ నడిచేందుకు మేం సిద్ధం • కూటమి ఎంపీల సమావేశంలో ప్రకటించిన నితీష్ యాదవ్
ఎన్డీయే కూటమికి మోడీ కొత్త నిర్వచనం పలికారు
• మోడీ నిర్దేశించిన మేరకు ఎన్డీయే కూటమి కృషి చేస్తుందన్న పురందేశ్వరి
తన ప్రభుత్వంపై తనే ఆరోపణలు
• జగన్ ఆగ్రహంపై ఆశ్చర్యపోతున్న రాజకీయ విశ్లేషకులు
రాష్ట్రంలో హింసపై గవర్నర్కు ఫిర్యాదు
• సంబంధిత వీడియోలు గవర్నరకు అందించిన వైసిపి • అధికారం చేపట్టక ముందే దాడులు చేస్తున్న టిడిపి శ్రేణులు
మంగళగిరిని నంబర్ 1గా చేసా
• నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి • భార్య నారా బ్రాహ్మణితో కలిసి వెళ్లిన లోకేశ్ • ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన దంపతులు
న్యూయార్క్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు..
• న్యూయార్క్ చేరుకున్న కోచ్ ద్రవిడ్, రోహిత్ శర్మ పంత్, దూబే
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
• మద్యం కుంభకోణం వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టులో విచారణ • ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరుకు పిటిషన్ల దాఖలు
గౌతం గంభీర్కు ముద్దు పెట్టిన షారుఖ్
2024 ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ ను చిత్తుగా ఓడించిన కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మూడోసారి టైటిల్ గెలిచింది.