• ఏపీలో కాంగ్రెస్ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా
• విడుదల చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్
• హంతకుడు అవినాశన్ను ఎంపీ కానివ్వకపోవడమే తన లక్ష్యమని వెల్లడి
• ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్లో ఐదు లోకసభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
డిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఐదు లోక్సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
లోక్సభ అభ్యర్థులు వీరే..
కడప- వైఎస్ షర్మిల
కాకినాడ - పల్లం రాజు
బాపట్ల - జేడీ శీలం
రాజమహేందవరం - గిడుగు రుదర్రాజు
కర్నూలు - రామ్ వుల్లయ్య యాదవ్
అసెంబ్లీ అభ్యర్థులు వీళ్లే..!
ఇచ్ఛావురం - ఎం.చక్రవర్తిరెడ్డి
పలాస- మజ్జి త్రినాథ్బబు
పాతపట్నం- కొప్పురోతు వెంకటరావు
శ్రీకాకుళం- పైడి నాగభూషణావు
ఆమదాలవలస - సన్నపాల అన్నాజీరావు
ఎచ్చెర్ల - కరిమజ్జి మల్లేశ్వరరావు
هذه القصة مأخوذة من طبعة April 03, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 03, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
రాష్ట్రంలో హింసపై గవర్నర్కు ఫిర్యాదు
• సంబంధిత వీడియోలు గవర్నరకు అందించిన వైసిపి • అధికారం చేపట్టక ముందే దాడులు చేస్తున్న టిడిపి శ్రేణులు
మంగళగిరిని నంబర్ 1గా చేసా
• నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి • భార్య నారా బ్రాహ్మణితో కలిసి వెళ్లిన లోకేశ్ • ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన దంపతులు
న్యూయార్క్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు..
• న్యూయార్క్ చేరుకున్న కోచ్ ద్రవిడ్, రోహిత్ శర్మ పంత్, దూబే
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
• మద్యం కుంభకోణం వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టులో విచారణ • ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరుకు పిటిషన్ల దాఖలు
గౌతం గంభీర్కు ముద్దు పెట్టిన షారుఖ్
2024 ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ ను చిత్తుగా ఓడించిన కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మూడోసారి టైటిల్ గెలిచింది.
కావ్య మారన్ కన్నీళ్లు చూసి బిగ్ బీ ఆవేదన!
ఐపీఎల్ ఫైనల్స్ లో ఎస్ఆర్హెచ్ ఓటమి అభిమానులను నిరాశకు గురిచేసింది.
గ్రౌండ్మెన్లు, క్యూరేటర్లకు బీసీసీఐ బంపరాఫర్!
ఐపీఎల్ 2024కు ఆతిథ్యమిచ్చిన 10 మైదానాల్లోని గ్రౌండ్మెన్లు, క్యూరేటర్లకు బీసీసీఐ తలో రూ.25 లక్షల నజరానా ప్రకటించింది.
కేరళకు తెలంగాణ సీఎం
• కోజికోడ్లో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనున్న రేవంత్ • అక్కడి నుంచే నేరుగా ఢిల్లీకి పయనం • రాష్ట్రావతరణ వేడుకలకు సోనియాను ఆహ్వానించనున్న సీఎం రేవంత్ రెడ్డి
మోడీ బస బిల్లులు మేమే చెల్లిస్తాం
కర్ణాటక ప్రభుత్వం ప్రకటన మైసూరులో ఓ హోటల్ బిల్లు చెల్లించకపోవడంపై చర్చ
సిఎం జగన్ పై రాయి దాడి కేసు
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీశ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది.