బరితెగించి దొంగలకు సద్దికట్టిన కలెక్టర్ అమోయ్
AADAB HYDERABAD|27-03-2024
• రంగారెడ్డి జిల్లాలో రూ. 25వేల కోట్ల భూ మాయ చేసిన కలెక్టర్పై చర్యలెక్కడ..? • బదిలీలతో కాలం వెల్లబుచ్చుతున్న ప్రభుత్వం కోర్టుల ఉత్తర్వులను లెక్క చేయని వైనం
బరితెగించి దొంగలకు సద్దికట్టిన కలెక్టర్ అమోయ్

• ప్రభుత్వ, భూదాన్ ల్యాండ్స్ మాయం 

• సప్లిమెంటరీ సెత్వార్ల తయారీకి సహకారం

• బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ఆయాచిత లబ్ధి

• అమోయ్ అవినీతిలో పాలు పంచుకున్న అప్పటి తహశీల్దార్ వంశీమోహన్, ఏడీ శ్రీనివాసులు 

• చర్యలకు వెనుకాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం..ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత భావం

హైదరాబాద్ 26, మార్చి ఇది (ఆదాబ్ హైదరాబాద్): అవినీతి నాలుగు అక్షరాలా పదమే అయినా.. ఈ మహమ్మారి ప్రభుత్వ రంగ వ్యవస్థల్లో తీష్ట వేసుకొని కూర్చుంది.. సామాన్య జనాన్ని పట్టి పిడిస్తుంది.. ప్రజలు చెల్లించే పన్నుల రూపేనా వస్తున్న డబ్బులతో లక్షల రూపాల్లో జీతాలు తీసుకుంటున్న ఐఏఎస్ లు.. అయ్యా ఎస్ గా మారి కొందరు, ఉన్నతాధికారులు కొందరు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీ హుజూర్ గా మారి అవినీతి అక్రమాలకు అడుగులకు మడుగులొత్తుతూ.. లంచాల మత్తులో తూలిపోతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల రక్తం తాగే జలగలా మారారు.. కడుపు మండిన రైతు పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఇంకా మార్పు రాలేదు..చట్టాలంటే భయం లేకుండా, తప్పు చేసినోళ్లకు వెంటనే శిక్షలు పడే సిస్టమ్ లేదని వీర్రవిగుతున్నారు కొందరు అధికారులు.. ఈ కోవకు చెందిన వారిలో అత్యంత ఉన్నత పదవిలో ఉన్న ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఒకరైతే.. మరొకరు అప్పటి శేరిలింగంపల్లి డిప్యూటి కలెక్టర్ వంశీ మోహన్ ఒకరు..

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి, గండిపేట్, శంకరపల్లి, మహేశ్వరం మండలాల్లో ఈ అవినీతి భూ స్కాం జరగడం గమనార్హం. హైదరాబాద్, దానికి అనుకొని ఉండే ఈ మండలాల్లోని భూములను అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్, ఆయన తాబేదార్ ఆఫీసర్లు కలిసి దొంగ పట్టాలివ్వడం శోచనీయం. అమోయ్ నిర్వాహకం వల్ల సుమారు రూ.25 నుంచి రూ.30 వేల కోట్ల విలువైన  ప్రభుత్వ భూములు అప్పటి బీఆర్ఎస్ పెద్దలు, వారి బినామీల పాలయ్యాయి. ఈ విషయంలో అమోయ్ కుమార్ సుప్రీం, హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేయడం విస్మయం కల్గిస్తోంది. అంతేకాక సప్లిమెంటరీ సెత్వార్లను తయారీ చేయించి అత్యంత విలువైన ల్యాండ్స్ అన్యక్రాంతం అయ్యేలా సహకరించడం చిత్రంగా ఉంది.

వంశీ మోహన్(ఫైల్ ఫోటో) 

అమోయ్ కుమార్ లీలలు..!

هذه القصة مأخوذة من طبعة 27-03-2024 من AADAB HYDERABAD.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة 27-03-2024 من AADAB HYDERABAD.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من AADAB HYDERABAD مشاهدة الكل
శృతిమించిన ఆగడాలు..
AADAB HYDERABAD

శృతిమించిన ఆగడాలు..

మరోమారు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. భోపాల్, పాట్నా తదితర విమనాశ్రయాలకు కూడా.. వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు చేసిన పోలీసులు.. ఉత్తదేనని తేల్చిన సీఐఎస్ఎఫ్

time-read
1 min  |
14-05-2024
మేకప్లపైన ఆంక్షలు
AADAB HYDERABAD

మేకప్లపైన ఆంక్షలు

• రెడ్ లిపెక్పై నార్త్ కొరియాలో నిషేధం.. మరింత ఆకర్షణీయంగా లిప్స్టిక్ వేసుకొనే మహిళలు..

time-read
1 min  |
14-05-2024
5గంటల వరకు 61.16% పోలింగ్
AADAB HYDERABAD

5గంటల వరకు 61.16% పోలింగ్

• తెలంగాణలో ముగిసిన లోక్సభ ఎన్నికలు.. • కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 47.88 శాతం పోలింగ్

time-read
2 mins  |
14-05-2024
దాయాదికి గాజులు వేస్తాం
AADAB HYDERABAD

దాయాదికి గాజులు వేస్తాం

ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై మోదీ రియాక్షన్  పాకిస్థాన్ కరెంటు లేదు, పిండి లేదు  ఆఖరికి గాజులు కూడా లేవా అని వ్యాఖ్య  పరోక్షంగా ఆర్థిక దుస్థితిపై విమర్శలు

time-read
1 min  |
14-05-2024
జూన్ 5న జైలు నుంచి బయటకు వస్తా..!
AADAB HYDERABAD

జూన్ 5న జైలు నుంచి బయటకు వస్తా..!

• ఇండియా కూటమి విజయం సాధిస్తే.. మేలే • కూటమి ప్రధాని అభ్యర్థిగా అరవింద్ కేజ్రివాల్..

time-read
1 min  |
14-05-2024
వందరోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం
AADAB HYDERABAD

వందరోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం

• కూటమి విజయం సాధిస్తోంది • దేశంలో మోడీకి వ్యతిరేక పవనాలు

time-read
1 min  |
14-05-2024
నా తల్లిపై అత్యాచారం
AADAB HYDERABAD

నా తల్లిపై అత్యాచారం

• తన తల్లిపై లైంగికదాడికి పాల్పడ్డారన్న బాధిత మహిళ.. సహకరించకుంటే తండ్రిని ఉద్యోగం నుంచి తీసేస్తాని బెదిరింపు..

time-read
1 min  |
14-05-2024
ముంబైలో ఈదురుగాలులతో భారీ వర్షం
AADAB HYDERABAD

ముంబైలో ఈదురుగాలులతో భారీ వర్షం

• మెరుపులు, ఉరుములతో భారీ వర్షం • ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం

time-read
1 min  |
14-05-2024
నేటి మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం
AADAB HYDERABAD

నేటి మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం

• గంట గంటకు పోలింగ్ శాతం పెరిగింది ఓటర్లల్లో చైతన్యం వచ్చింది

time-read
1 min  |
14-05-2024
అమ్మాయిలదే హవా..
AADAB HYDERABAD

అమ్మాయిలదే హవా..

పదో తరగతిలో 93.60 శాతం, 12వ తరగతి పరీక్షల్లో 87.98 శాతం ఉత్తీర్ణత

time-read
1 min  |
14-05-2024