దానిమ్మ చర్మానికి ఎంతో మేలుచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దానిమ్మలో వందలకొద్దీ గింజలు ఉన్నట్టే, ఆ పండుతో మనకు కలిగే లాభాలూ అపారం. దానిమ్మతో జీవితం ఆరోగ్యవంతం అవుతుంది. దానిమ్మ.. పండు మొత్తానికి మొత్తం ఆరోగ్యానికి మేలు చేసేదే. తొక్క, గింజలు, పూలు అన్నీ పోషకాలను ఇచ్చేవే. ఇందులోని పాలిఫినాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలం. కీళ్లనొప్పులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, హైపర్ట్కర్లెసీమియా నియంత్రణలో సాయపడతుంది. దానిమ్మ గింజలు ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
هذه القصة مأخوذة من طبعة August 2023 من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 2023 من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
కాంచీపురం ఇడ్లీ ..గుడిలో ప్రసాదంలా ఉంటది: ఒకసారి తినిచూడండి
ఈ రుచికరమైన కాంచీపురం ఇడ్లీని సాంప్రదాయ ఆలయ నైవే ద్యంగా కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
కొత్త సర్వే... ముక్క లేకపోతే ముద్ద దిగని వారి సంఖ్య పీక్స్!
దేశం మొత్తం మీద మాంసం కొనుగోళ్లు, ఆహారపు అలవాట్లు, మాంసాహారం, శాఖహార వినియోగం ఏ విధంగా ఉందనే విషయాలను తాజాగా తెలుసుకున్నారంట.
దేవుడున్నాడు- అజ్ఞానం కూడా వుంది?
దేవుడున్నాడని నమ్మే భక్తులతో పాటు మనం కూడా వున్నాడనే నమ్ముదాం.
దేవుడున్నాడు- అజ్ఞానం కూడా వుంది?
అజ్ఞానం వున్న చోట దేవుడుంటాడు.జ్ఞానం వెలుగులు ప్రసరించిన చోట మాయమైపోతాడు.
ఆధ్యాత్మిక చరిత్రకు పేరుగాంచిన రామేశ్వరం విశేషాలివే..
రామేశ్వరం అత్యంత ప్రసిద్ధిచెందిన ప్రదేశం. ఈ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం తమిళనాడులో ఉంది. శ్రీరాముడు ఇక్కడ శివున్ని పూజించాడనే నమ్మకం ఉంది.
ఆవు పాల నుంచి ప్రపంచం మొత్తానికి ఇన్సులిన్..! కొత్త అధ్యయనం
హిందూ మతంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. అలాగే ఆవును భక్తితో చూస్తారు.
నిహారిక ఆహా షో.. డబుల్ మీనింగ్స్ తోనే..
సినిమాలు, వెబ్ సిరీసులను పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నాయి. కొన్ని ఏకంగా సొంతంగా తెరకెక్కిస్తున్నాయి.
సమగ్ర భూసంస్కరణలెప్పుడు?..రాజకీయ వేత్తలు ఆ దిశగా స్పందిస్తారా..?
వలస పాలనలో గ్రామీణ స్వయం పోషక రైతాంగ వ్యవసాయం విచ్ఛిన్నం ఫలి తంగా రైతాంగ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, భూస్వామ్య విధానం, ధనిక రైతాంగ ఒక కొత్త వర్గంగా అభివృద్ధి చెందడం జరిగింది.
మంత్రి రోజా ఒంటరిపోరాటం, ఓడిస్తామని వైసీపీ నేతల చాలెంజ్, జగన్ రాజీ ప్రయత్నం !
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సొంతం చేసుకోవాలని అధికార పార్టీ వైసీపీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
మాజీ సీఎం రీఎంట్రీ, పెద్దిరెడ్డి ఇలాకాలో?
చంద్రబాబుకు రాజకీయ జన్మ ఇచ్చిన ఫ్యామిలీలో!