Dishadaily - October 22, 2021
Dishadaily - October 22, 2021
انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ Dishadaily بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99 $49.99
$4/ شهر
اشترك فقط في Dishadaily
سنة واحدة $7.99
شراء هذه القضية $0.99
في هذه القضية
22.10.2021
కూతురుని చంపిన తల్లి
కడపలో దారుణం జరిగింది. ఓ తల్లి తన కూతురు మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. అది చూసిన తనయుడు తల్లిని కత్తితో పొడిచి హత్య చేశాడు.
1 min
తెలుగు సై సౌందరరాజన్!
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలుగుపై 9 గా మారారు. కరోనా వ్యాక్సినేషన్ 100 కోట్ల డోసుల పంపిణీ పూర్తయిన సంద ర్భంగా ఐదు నిమిషాలపాటు తెలుగులో అనర్గళంగా సందేశం ఇచ్చారు. కరోనాను అరికట్టడంలో ముందున్న ఫ్రంట్ లైన్ వర్కర్లను అభినందించారు. ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తారు.
1 min
అధికారం కోసమే..
టీడీపీ అధికారం కోసమే కుట్రలు చేస్తున్నదని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.
1 min
విద్యార్థిని కొట్టి చంపిన టీచర్
రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకుంది. హోంవర్క్ చేయనందుకు ఏడవ తరగతి విద్యార్థి గణేశ ను చితకబాదగా మరణించిన ఘటన చురు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
1 min
Dishadaily Newspaper Description:
الناشر: Prashanthi Media Private Limited
فئة: Newspaper
لغة: Telugu
تكرار: Daily
Dishadaily
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط