Dishadaily - October 22, 2021
Dishadaily - October 22, 2021
Go Unlimited with Magzter GOLD
Read Dishadaily along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Dishadaily
1 Year$356.40 $5.99
Buy this issue $0.99
In this issue
22.10.2021
కూతురుని చంపిన తల్లి
కడపలో దారుణం జరిగింది. ఓ తల్లి తన కూతురు మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. అది చూసిన తనయుడు తల్లిని కత్తితో పొడిచి హత్య చేశాడు.
1 min
తెలుగు సై సౌందరరాజన్!
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలుగుపై 9 గా మారారు. కరోనా వ్యాక్సినేషన్ 100 కోట్ల డోసుల పంపిణీ పూర్తయిన సంద ర్భంగా ఐదు నిమిషాలపాటు తెలుగులో అనర్గళంగా సందేశం ఇచ్చారు. కరోనాను అరికట్టడంలో ముందున్న ఫ్రంట్ లైన్ వర్కర్లను అభినందించారు. ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తారు.
1 min
అధికారం కోసమే..
టీడీపీ అధికారం కోసమే కుట్రలు చేస్తున్నదని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.
1 min
విద్యార్థిని కొట్టి చంపిన టీచర్
రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకుంది. హోంవర్క్ చేయనందుకు ఏడవ తరగతి విద్యార్థి గణేశ ను చితకబాదగా మరణించిన ఘటన చురు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
1 min
Dishadaily Newspaper Description:
Publisher: Prashanthi Media Private Limited
Category: Newspaper
Language: Telugu
Frequency: Daily
Dishadaily
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only