• ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి
• నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా కుటుంబానికి ప్రజలు అండగా నిలిచారు
• ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డీల పెత్తనం ఏంటి?
• జగన్ చెప్పేవి అబద్ధాలు చేసేవి నేరాలు
• చేసిన తప్పులు ఇతరుల మీద నెట్టడంలో జగన్ దిట్ట
• మూతపడిన పరిశ్రమలను తెరిపించి ఉద్యోగాలు ఇస్తాం
• రాజాం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
ఉత్తరాంధ్ర ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. వైసీపీపై విశాఖ విరుచుకు పడుతుంది. కూటమి విజయానికి విజయనగరం జయకేతనం చూపిస్తుంది.కురుక్షేత్రంలో యుద్ధానికి సింహాలు గర్జిస్తున్నాయి.
రాజాం నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి: ఉత్తరాంధ్ర ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. వైసీపీపై విశాఖ విరుచుకు పడుతుంది. కూటమి విజయానికి విజయనగరం జయకేతనం చూపిస్తుంది. కురుక్షేత్రంలో యుద్ధానికి సింహాలు గర్జిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో 35 సీట్లు ఎన్డీఏ గెలుస్తుంది. జగన్ రెడ్డి సభలకు కూలి జనం అయితే ప్రజా గళానికి వచ్చేది స్వచ్ఛంధ జనం. జగన్ ఒక్కో సభకు రూ.25 కోట్లు ఖర్చు పెడుతున్నారు, బిర్యాని ప్యాకెట్లు, మందు బాటిళ్లు పంచిపెడుతున్నారు. జగన్ రెడ్డికి రాజాం నుంచి జే గన్ రెడ్డి గా వులచుకుందాం.ఆయన ఏం చదవిరో తెలియదు గాని అబద్దాల్లో పీహెచ్ డీ చేశారు. ఏ ప్రాంతం బాగుపడాలంటే నీళ్లు కావాలి. అదే సమయంలో పిల్లలను చదివించి, ఉద్యోగాలు ఇవ్వాలి. అందుకు కరెంట్, మౌలిక సదుపాయాలు ఉండాలి. ఇదే పాలకొండ రోడ్డు ప్రమాదంలో ఎంత మంది చనిపోయారు, ఎంత మందికి నడుం, కాళ్లు విరిగిపోయాయి. వైసీపీ నాయకులకు సమాధనం చెప్పే దమ్ముందా? అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
This story is from the April 16, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 16, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం
• సీఎస్, డీజీపీకి సమన్లు జారీ • చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం
పల్నాడులో ఆరని మంటలు
• కారంపూడి తెలుగుదేశం కార్యాలయంపై పిన్నెల్లి అనుచరులు దాడి • కారంపూడి, పిడుగురాళ్ల, గురజాల, సత్తెనపల్లిలో ఘర్షణ
దేశంలో అత్యధిక పోలింగ్ ఏపీలోనే
• రాష్ట్ర వ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైందని స్పష్టీకరణ
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
• 117 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ • 17 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
టేట్ పాలిటిక్స్క ఆగస్టు ఫీవర్ తప్పదా?
• పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్కు రిఫరెండమేనా? • బీజేపీకి డబుల్ డిజిట్ ఇస్తున్నారా?
మోడీకి ఏది ఇష్టమో అది వండిపెడతా..?
• ప్రజల ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకోవడం తగదంటూ చురకలు
నేడు మహారాష్ట్రకు చంద్రబాబు
మళ్లీ అధికారంలో వచ్చే సంకేతాలు వెలువడటంతో ఆపార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు వుణ్యక్షేత్రాల బాట పట్టారు.
ఎన్నికల్లో ఎన్ఆర్ఐల కృషి అనన్య సామాన్యం
ఏపీలో మే 13వ తేదిన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రవాసాంధ్రులు వ్యయప్రయాసాలకు ఓర్చి పోలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యంకావడం అనన్యసామాన్యమని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి
ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, టీడీపీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్యూఎష్టారెడ్డి అన్నారు.
ఓటమి భయంతోనే అరాచకాలు
ఏపీలో పోలింగ్ తర్వాత టీడీపీ నాయకులు, _ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ టీడీపీ నేతలు లావు రీక్టూ ఎప్టదేవరాయలు, వర్ల రామయ్య, అమర్నాథ్రెడ్డి, బీద రవిచంద( యాదవ్ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.